విద్యుత్ అధికారులు ఉన్నారా ? ఉంటే ఎక్కడ పోయారు?

స్తంభాలు లేక కర్రలను ఆసరాగా చేసుకొని విద్యుత్ సరఫరా చేసుకుంటున్న ప్రజలు  మన తొలివెలుగు, మహేశ్వరం ప్రతినిధి ముత్తయ్య ప్రస్తుతం మనం ఏ కాలంలో ఉన్నాం. ఆధునిక కాలంలో ఉన్నామా? అనాగరిక కాలంలో ఉన్నామా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. హైదరాబాదు నగరానికి కూత వేటు దూరంలో ఉన్న శ్రీరామ కాలనీ పారిశ్రామిక వాడగా పేరు పొందింది. చిన్న పల్లెటూరు కాలనీ పట్నంగా మారింది. దినదిన అభివృద్ధి చెందుతుంది. అలాంటిది జల్ పల్లి డివిజన్ శ్రీరామ కాలనీలో కనీసం పార్కింగ్ చేసుకునే అవకాశం లేకుండా అస్తవ్యస్తంగా...