సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతులు..!
మన తొలివెలుగు, మహేశ్వరం బ్యూరో ప్రతినిధి ముత్తయ్య సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి.. లేకపోతే అంతే సంగతులు.. అని పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ రెడ్డి, ఎస్పై లక్ష్మయ్య హెచ్చరించారు. పోలీస్ సిబ్బందితో కలిసి పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి శ్రీ రామ్ కాలనీలో సైబర్ నేరాలపై సింగనియా ఫుడ్స్ కంపెనీ ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింఘానియా ఫుడ్స్ కంపెనీ కార్మికులు పాల్గొన్నారు. తాజా డిజిటల్ అరెస్ట్, లోన్ యాప్ మోసం, ఓటిపి మోసం, నకిలీ లింక్లు, మోసం కాల్లు, పాస్వర్డ్లను...